Telangana Rythu Bharosa : రైతు భరోసాపై కీలక ప్రకటన - ఈ నెల 30న నిధులు విడుదల
Telangana Rythu Bharosa : రైతు భరోసాపై కీలక ప్రకటన - ఈ నెల 30న నిధులు విడుదల
Telangana Rythu Bharosa Funds 2026 : తెలంగాణలో వానాకాలం సాగుకు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 30న సీఎం రేవంత్రెడ్డి ఖమ్మం జిల్లా మధిర సభలో ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Telangana Rythu Bharosa Funds 2026 : తెలంగాణలో వానాకాలం సాగుకు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 30న సీఎం రేవంత్రెడ్డి ఖమ్మం జిల్లా మధిర సభలో ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.