రెండేళ్లలో 4.5 లక్షల ఇళ్లు నిర్మించాం

గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేశామని గృ హ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.

రెండేళ్లలో 4.5 లక్షల ఇళ్లు నిర్మించాం
గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేశామని గృ హ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.