రాష్ట్రంలో నే ఉంటూ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భంగం కలి గేలా మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణపైన రాజద్రోహం కేసులు పెట్టాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు.
రాష్ట్రంలో నే ఉంటూ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భంగం కలి గేలా మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణపైన రాజద్రోహం కేసులు పెట్టాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు.