వేసవిలో గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క హితవు చెప్పారు.

వేసవిలో గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క హితవు చెప్పారు.