ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే అధికారులు సమయ పాలన పాటించకుంటే చ ర్యలు తప్పవని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. బుధవారం పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. పలు కా ర్యాలయాల్లో అధికారులు సమయానికి హాజరు కాకపోవడంతో 11 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే అధికారులు సమయ పాలన పాటించకుంటే చ ర్యలు తప్పవని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. బుధవారం పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. పలు కా ర్యాలయాల్లో అధికారులు సమయానికి హాజరు కాకపోవడంతో 11 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.