సర్కార్ రైతుల ఉసురు పోసుకుంటున్నది : హరీశ్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు అన్నారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు.. ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని బుధవారం ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు.

సర్కార్ రైతుల ఉసురు పోసుకుంటున్నది : హరీశ్ రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు అన్నారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు.. ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని బుధవారం ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు.