హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ఘటనలో గాయపడ్డ న్యాయవాది కన్నుమూత

హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ వద్ద కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ న్యాయవాది తుదిశ్వాస విడిచారు.

హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ఘటనలో గాయపడ్డ న్యాయవాది కన్నుమూత
హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ వద్ద కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ న్యాయవాది తుదిశ్వాస విడిచారు.