అబ్బ చల్లని కబురు.. 72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
అబ్బ చల్లని కబురు.. 72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 72 గంటల్లో అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 72 గంటల్లో అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.