ఈ 12 ఏళ్లలో అగ్రగామిగా భారత్‌

ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం పాలించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు.

ఈ 12 ఏళ్లలో అగ్రగామిగా భారత్‌
ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం పాలించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు.