'ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుంది': పుతిన్ సంచలన ప్రకటన

రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో నాలుగేళ్లుగా సాగుతున్న సుదీర్ఘ యుద్ధానికి తెరపడే సమయం ఆసన్నమైందా? అంటే అవుననే సమాధానే వస్తోంది. ముఖ్యంగా మాస్కో వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌యే నేరుగా.. ఉక్రెయిన్‌తో యుద్ధం చివరకు దశకు చేరుకుందని చెప్పారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ దిశగా మధ్యవర్తిత్వం వహిస్తుంటే.. మరోవైపు పుతిన్ ఈ ప్రకటన చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలక మలుపుగా మారింది. ఆపూర్తి వివరాలు మీకోసం.

'ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుంది': పుతిన్ సంచలన ప్రకటన
రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో నాలుగేళ్లుగా సాగుతున్న సుదీర్ఘ యుద్ధానికి తెరపడే సమయం ఆసన్నమైందా? అంటే అవుననే సమాధానే వస్తోంది. ముఖ్యంగా మాస్కో వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌యే నేరుగా.. ఉక్రెయిన్‌తో యుద్ధం చివరకు దశకు చేరుకుందని చెప్పారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ దిశగా మధ్యవర్తిత్వం వహిస్తుంటే.. మరోవైపు పుతిన్ ఈ ప్రకటన చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలక మలుపుగా మారింది. ఆపూర్తి వివరాలు మీకోసం.