సరిపడ యూరియా ఇవ్వకపోతే బీజేపీ నాయకుల ఇళ్ల ముందు కూర్చుంటాం: మంత్రి పొన్నం

రాష్ట్రానికి సరిపడా ఎరువులను సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్వరలోనే కొత్త పించన్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.

సరిపడ యూరియా ఇవ్వకపోతే  బీజేపీ నాయకుల ఇళ్ల ముందు కూర్చుంటాం: మంత్రి పొన్నం
రాష్ట్రానికి సరిపడా ఎరువులను సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్వరలోనే కొత్త పించన్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.