ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం

జిల్లాలో తొలిసారిగా ఉద్యానశాఖ అధికారులు రాంబుటాన్‌ మొక్కలను పరిచయం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో 328.092 హెక్టార్లలో 901 మంది రైతులతో రాంబుటాన్‌, అవకాడో, లిచీ సాగు చేపట్టేందుకు మొక్కలను పంపిణీ చేస్తున్నారు. రెండేళ్లపాటు రైతులకు సాగు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనున్నది. ఈ ఉద్యాన పంటల ద్వారా గిరిజన రైతులు సుస్థిరమైన ఆదాయం పొందనున్నారు.

ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం
జిల్లాలో తొలిసారిగా ఉద్యానశాఖ అధికారులు రాంబుటాన్‌ మొక్కలను పరిచయం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో 328.092 హెక్టార్లలో 901 మంది రైతులతో రాంబుటాన్‌, అవకాడో, లిచీ సాగు చేపట్టేందుకు మొక్కలను పంపిణీ చేస్తున్నారు. రెండేళ్లపాటు రైతులకు సాగు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనున్నది. ఈ ఉద్యాన పంటల ద్వారా గిరిజన రైతులు సుస్థిరమైన ఆదాయం పొందనున్నారు.