హార్మూజ్ దాటిన భారత ఎరువుల నౌకలు

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండటంతో భారత్ కు వస్తున్న ఎరువుల నౌకలు సేఫ్ గా హార్మూజ్ జలసంధిని దాటినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

హార్మూజ్ దాటిన భారత ఎరువుల నౌకలు
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండటంతో భారత్ కు వస్తున్న ఎరువుల నౌకలు సేఫ్ గా హార్మూజ్ జలసంధిని దాటినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.