ఏపీ ప్రయాణికులకు శుభవార్త - ఇక అరుణాచలం, బెంగళూరుకు రెగ్యూలర్ ట్రైన్స్..! ఇవిగో వివరాలు

నరసాపురం నుంచి బెంగళూరు, తిరువణ్ణామలై(అరుణాచలం) వెళ్లే ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను 2026 జూలై నుంచి శాశ్వత సర్వీసులుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రయాణికులకు శుభవార్త - ఇక అరుణాచలం, బెంగళూరుకు రెగ్యూలర్ ట్రైన్స్..! ఇవిగో వివరాలు
నరసాపురం నుంచి బెంగళూరు, తిరువణ్ణామలై(అరుణాచలం) వెళ్లే ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను 2026 జూలై నుంచి శాశ్వత సర్వీసులుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.