కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఈ సారి ఆ ఇద్దరితో పాటు..
కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఈ సారి ఆ ఇద్దరితో పాటు..
హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణ ప్రాజెక్టుపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్ ఇవాళ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సంయుక్తంగా భేటీ అయ్యారు.
హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణ ప్రాజెక్టుపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్ ఇవాళ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సంయుక్తంగా భేటీ అయ్యారు.