Tirumala : శ్రీవారి హుండీ మిశ్రమ బియ్యం ఈ-వేలం.... మీరు ఇలా పాల్గొనొచ్చు..!
Tirumala : శ్రీవారి హుండీ మిశ్రమ బియ్యం ఈ-వేలం.... మీరు ఇలా పాల్గొనొచ్చు..!
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. ప్రధాన ఆలయంతో ఇతర అనుబంధ ఆలయాల హుండీ ద్వారా భక్తులు సమర్పించిన 7,938 కిలోల మిశ్రమ బియ్యాన్ని జూలై 7న ఈ-వేలం వేయనుంది. ఆసక్తి గలవారు రూ.50,000 ఈఎండీ చెల్లించి పాల్గొనవచ్చు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. ప్రధాన ఆలయంతో ఇతర అనుబంధ ఆలయాల హుండీ ద్వారా భక్తులు సమర్పించిన 7,938 కిలోల మిశ్రమ బియ్యాన్ని జూలై 7న ఈ-వేలం వేయనుంది. ఆసక్తి గలవారు రూ.50,000 ఈఎండీ చెల్లించి పాల్గొనవచ్చు.