ఏరోబిన్స్లో 50 రోజుల్లో కంపోస్ట్ రెడీ.. వంట గది, తోట తడి వ్యర్థాలతో తయారీ

మేడిపల్లి, వెలుగు: పర్యావరణ పరిరక్షణతోపాటు వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) ఆధ్వర్యంలో బోడుప్పల్ సర్కిల్ లో మై విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన ఏరోబిన్స్‌ను కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

ఏరోబిన్స్లో 50 రోజుల్లో కంపోస్ట్ రెడీ.. వంట గది, తోట తడి వ్యర్థాలతో తయారీ
మేడిపల్లి, వెలుగు: పర్యావరణ పరిరక్షణతోపాటు వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) ఆధ్వర్యంలో బోడుప్పల్ సర్కిల్ లో మై విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన ఏరోబిన్స్‌ను కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.