వికారాబాద్జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనుల నేపథ్యంలో కుడి కాలువ కింది ఆయకట్టు రైతులకు 2025–26 యాసంగి సీజన్కు పంట సెలవు దినంగా ప్రకటించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం తెలిపారు.1967 నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఏండ్లుగా చిన్న రిపేర్లు మాత్రమే జరిగాయని, ఆధునీకరణ జరగలేదని పేర్కొన్నారు.
వికారాబాద్జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనుల నేపథ్యంలో కుడి కాలువ కింది ఆయకట్టు రైతులకు 2025–26 యాసంగి సీజన్కు పంట సెలవు దినంగా ప్రకటించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం తెలిపారు.1967 నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఏండ్లుగా చిన్న రిపేర్లు మాత్రమే జరిగాయని, ఆధునీకరణ జరగలేదని పేర్కొన్నారు.