కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. స్థానికులకు కూడా ఆదాయం.. ఏపీ ప్రభుత్వం ప్లాన్..

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే ఏడాది జూన్‌లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాల సన్నద్ధతపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలని.. టెంట్ సిటీలు, హోమ్‌‍స్టేలతో పాటుగా మండువా లోగిళ్లకు కూడా ఆర్థికంగా లాభం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. స్థానికులకు కూడా ఆదాయం.. ఏపీ ప్రభుత్వం ప్లాన్..
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే ఏడాది జూన్‌లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాల సన్నద్ధతపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలని.. టెంట్ సిటీలు, హోమ్‌‍స్టేలతో పాటుగా మండువా లోగిళ్లకు కూడా ఆర్థికంగా లాభం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.