కార్గో ఎయిర్ పోర్టు పేరుతో ఉద్దానం ప్రాంతాన్ని విధ్వంసం చేయవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింద రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకట రమణ, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు అన్నారు.
కార్గో ఎయిర్ పోర్టు పేరుతో ఉద్దానం ప్రాంతాన్ని విధ్వంసం చేయవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింద రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకట రమణ, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు అన్నారు.