పెరిగిన తెల్ల బంగారం ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు భారీగా పెరిగాయి. పదిహేను రోజుల్లో పత్తిధర క్వింటాకు రూ.800 పైగా ధర పెరిగింది.

పెరిగిన తెల్ల బంగారం ధర
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు భారీగా పెరిగాయి. పదిహేను రోజుల్లో పత్తిధర క్వింటాకు రూ.800 పైగా ధర పెరిగింది.