విద్యార్థులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పెషల్ ట్రీట్.. ఇంట్లోనే సహపంక్తి భోజనం
విద్యార్థులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పెషల్ ట్రీట్.. ఇంట్లోనే సహపంక్తి భోజనం
పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రత్యేకంగా అభినందించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 580 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 11 మంది విద్యార్థులను తన నివాసానికి ఆహ్వానించి, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులను సత్కరించిన స్పీకర్, వారికి ఏటికొప్పాక కళాకారులు రూపొందించిన సరస్వతీ దేవి విగ్రహాలను జ్ఞాపికలుగా అందజేశారు. విద్యార్థులతో పాటు వారి ఉపాధ్యాయులను కూడా ఆయన గౌరవించారు.
పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రత్యేకంగా అభినందించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 580 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 11 మంది విద్యార్థులను తన నివాసానికి ఆహ్వానించి, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులను సత్కరించిన స్పీకర్, వారికి ఏటికొప్పాక కళాకారులు రూపొందించిన సరస్వతీ దేవి విగ్రహాలను జ్ఞాపికలుగా అందజేశారు. విద్యార్థులతో పాటు వారి ఉపాధ్యాయులను కూడా ఆయన గౌరవించారు.