కరెన్సీ నోట్ల అలంకారంలో మెరిసిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ మంగళవారం కరెన్సీ నోట్ల అలంకారంలో మెరిసిపోయారు. జాతర తర్వాత వచ్చిన రెండో మంగళవారాన్ని పురస్కరించుకుని అమ్మవారి మూలవిరాట్టుకు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సర్వాభరణాలు, వజ్ర కిరీటంతో అమ్మవారిని అలంకరించారు.భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన కరెన్సీ నోట్లతో గర్భాలయం, ముఖద్వారం అలంకరించారు.

కరెన్సీ నోట్ల అలంకారంలో మెరిసిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ మంగళవారం కరెన్సీ నోట్ల అలంకారంలో మెరిసిపోయారు. జాతర తర్వాత వచ్చిన రెండో మంగళవారాన్ని పురస్కరించుకుని అమ్మవారి మూలవిరాట్టుకు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సర్వాభరణాలు, వజ్ర కిరీటంతో అమ్మవారిని అలంకరించారు.భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన కరెన్సీ నోట్లతో గర్భాలయం, ముఖద్వారం అలంకరించారు.