కరువు మండలాలకు రూ.6.16 కోట్లు

జిల్లాలోని కరువు మండలాల్లో 2025-26 రబీ పంట నష్టపరిహారం కోసం రూ.6.16 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రబీలో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టపోయిన ఐదు మండలాలను కరువు ప్రాంతాలుగా గతంలో ప్రకటించింది.

కరువు మండలాలకు రూ.6.16 కోట్లు
జిల్లాలోని కరువు మండలాల్లో 2025-26 రబీ పంట నష్టపరిహారం కోసం రూ.6.16 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రబీలో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టపోయిన ఐదు మండలాలను కరువు ప్రాంతాలుగా గతంలో ప్రకటించింది.