పూసిగొందిలో గిత్తను చంపిన పులి

ఏలూరు జిల్లా ఏజెన్సీలో పులి పంజా విసురుతూనే ఉంది. తాజాగా శనివారం తెల్లవారుజామున బుట్టాయగూడెం మండలం పూసిగొంది కొండరెడ్డి గ్రామం సమీపంలో మరో గిత్తను చంపేసింది.

పూసిగొందిలో గిత్తను చంపిన పులి
ఏలూరు జిల్లా ఏజెన్సీలో పులి పంజా విసురుతూనే ఉంది. తాజాగా శనివారం తెల్లవారుజామున బుట్టాయగూడెం మండలం పూసిగొంది కొండరెడ్డి గ్రామం సమీపంలో మరో గిత్తను చంపేసింది.