జిన్నారం మండలంలోని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఎన్ఆర్ఐ ధర్నా
తన పట్టా భూమిని వేరొకరి పేరిట మార్చారని పేర్కొంటూ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఎన్ఆర్ఐ ఆందోళనకు దిగాడు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్ లోని సర్వే నంబర్ 172లో రవిశంకర్(82)కు 14 గుంటలు భూమి ఉంది.