టార్గెట్ తెలంగాణ.. 2028లో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు! రంగంలోకి మాస్టర్ మైండ్లు

బెంగాల్ విజయం తర్వాత తెలంగాణపై బీజేపీ పూర్తి దృష్టి సారించింది. 2028 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, దక్షిణాదిలో పాగా వేయడానికి కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ వంటి వ్యూహకర్తలతో సంస్థాగతంగా బలపడాలని చూస్తున్నారు. హిందూ కార్డు, బూత్ స్థాయి బలోపేతం ద్వారా అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది.

టార్గెట్ తెలంగాణ.. 2028లో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు! రంగంలోకి మాస్టర్ మైండ్లు
బెంగాల్ విజయం తర్వాత తెలంగాణపై బీజేపీ పూర్తి దృష్టి సారించింది. 2028 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, దక్షిణాదిలో పాగా వేయడానికి కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ వంటి వ్యూహకర్తలతో సంస్థాగతంగా బలపడాలని చూస్తున్నారు. హిందూ కార్డు, బూత్ స్థాయి బలోపేతం ద్వారా అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది.