సూర్యాపేట క్రైం, మే 27 (ఆంధ్రజ్యోతి) : పోలీసులు నిర్వహించే వాహనాల తనిఖీల ద్వారా తప్పుచేసే వారిలో భయం కలుగుతోందని కలెక్టర్ తేజ్సనందలాల్ పవార్ అన్నారు. బుధవారం రాత్రి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు.
సూర్యాపేట క్రైం, మే 27 (ఆంధ్రజ్యోతి) : పోలీసులు నిర్వహించే వాహనాల తనిఖీల ద్వారా తప్పుచేసే వారిలో భయం కలుగుతోందని కలెక్టర్ తేజ్సనందలాల్ పవార్ అన్నారు. బుధవారం రాత్రి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు.