తెలంగాణలో గణపతిదేవుడి తొలి శిల్పం

తెలుగు నేలను సామాన్య శకం 1199 నుంచి సామాన్య శకం 1262 వరకు పరిపాలించిన కాకతీయ గణపతి దేవుని ప్రతిమను సిద్దిపేట జిల్లా తోటపల్లి శివాలయంలో గుర్తించారు.

తెలంగాణలో గణపతిదేవుడి తొలి శిల్పం
తెలుగు నేలను సామాన్య శకం 1199 నుంచి సామాన్య శకం 1262 వరకు పరిపాలించిన కాకతీయ గణపతి దేవుని ప్రతిమను సిద్దిపేట జిల్లా తోటపల్లి శివాలయంలో గుర్తించారు.