తహసీల్దార్, ఆర్డీఓ, ఎస్ఆర్ఓ ఆఫీసులకుశాశ్వత భవనాలు..హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం: మంత్రి పొంగులేటి
తహసీల్దార్, ఆర్డీఓ, ఎస్ఆర్ఓ ఆఫీసులకుశాశ్వత భవనాలు..హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం: మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో ప్రజలకు సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన సేవలు అందించడమే లక్ష్యంగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (ఎస్ఆర్ఓ)లకు హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ప్రజలకు సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన సేవలు అందించడమే లక్ష్యంగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (ఎస్ఆర్ఓ)లకు హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.