కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఎన్నో ప్రయోజనాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు 50 శాతం రాయితీతో ఆర్టీసీ బస్సు లో ప్రయాణం చేసేవారితో పాటు ఇతరు లకు సంపూర్తిగా ప్రయోజనం ఇచ్చేలా ఇంద్రధనస్సు పథకం ద్వారా శ్రీకారం చుట్టింది.
కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఎన్నో ప్రయోజనాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు 50 శాతం రాయితీతో ఆర్టీసీ బస్సు లో ప్రయాణం చేసేవారితో పాటు ఇతరు లకు సంపూర్తిగా ప్రయోజనం ఇచ్చేలా ఇంద్రధనస్సు పథకం ద్వారా శ్రీకారం చుట్టింది.