కరెన్సీ నోట్లు తరలిస్తుండగా కూలిన విమానం.. 15 మంది మృతి, రోడ్డుపై నోట్ల వర్షం

బొలీవియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కరెన్సీ నోట్లను తరలిస్తున్న ఎయిర్ ఫోర్స్ హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఎల్‌ ఆల్టో ఎయిర్‌పోర్టు సమీపంలో కుప్పకూలింది. రోడ్డుపై కరెన్సీ నోట్లు చెల్లాచెదురుగా పడిపోగా.. ప్రజలు వాటికోసం ఎగబడ్డారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలిసింది.

కరెన్సీ నోట్లు తరలిస్తుండగా కూలిన విమానం.. 15 మంది మృతి, రోడ్డుపై నోట్ల వర్షం
బొలీవియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కరెన్సీ నోట్లను తరలిస్తున్న ఎయిర్ ఫోర్స్ హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఎల్‌ ఆల్టో ఎయిర్‌పోర్టు సమీపంలో కుప్పకూలింది. రోడ్డుపై కరెన్సీ నోట్లు చెల్లాచెదురుగా పడిపోగా.. ప్రజలు వాటికోసం ఎగబడ్డారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలిసింది.