kumaram bheem asifabad- ఏజెన్సీ ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల కలకలం

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రోజు రోజుకు కిడ్నీ బాధితులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, తాగునీటి సమస్య, ఆహారపు అలవాట్లతో పాటు వైద్యాధికారులు నిర్లక్ష్య ధోరణితో మూత్రపిండాల సమస్య ఏజెన్సీ వాసులను వేధిస్తోంది. కెరమెరి మం డలం మహరాజ్‌గూడ గ్రామంలో ఐదేళ్లలో 11 మంది కిడ్నీ బాధితులు మృతి చెందారంటే పరిస్థితి తీవ్ర తను అర్థం చేసుకోవచ్చు.

kumaram bheem asifabad- ఏజెన్సీ ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల కలకలం
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రోజు రోజుకు కిడ్నీ బాధితులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, తాగునీటి సమస్య, ఆహారపు అలవాట్లతో పాటు వైద్యాధికారులు నిర్లక్ష్య ధోరణితో మూత్రపిండాల సమస్య ఏజెన్సీ వాసులను వేధిస్తోంది. కెరమెరి మం డలం మహరాజ్‌గూడ గ్రామంలో ఐదేళ్లలో 11 మంది కిడ్నీ బాధితులు మృతి చెందారంటే పరిస్థితి తీవ్ర తను అర్థం చేసుకోవచ్చు.