శాంపిల్స్ కల్చర్ టెస్ట్ రిపోర్ట్‌లో భయంకరమైన వాస్తవాలు.. డయేరియాకి కారణం అదేనా..!

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గత ఆరు రోజులుగా డయేరియా విజృంభిస్తోంది. నగరంలోని మంగువారి తోట, దమ్మల వీధి, గోల్కొండ రేవు, కంపోస్టు కాలనీ, బోడమ్మ గుడి వీధి, మొండేటి వీధులలో డయేరియా పంజా విసిరింది. డయేరియా బారిన పడి నగరంలోని మంగువారి తోటలోనీ మండల సురేష్ (43)అనే వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మరో ఇద్దరు మృతికి కూడా డయేరియానే కారణం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

శాంపిల్స్ కల్చర్ టెస్ట్ రిపోర్ట్‌లో భయంకరమైన వాస్తవాలు.. డయేరియాకి కారణం అదేనా..!
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గత ఆరు రోజులుగా డయేరియా విజృంభిస్తోంది. నగరంలోని మంగువారి తోట, దమ్మల వీధి, గోల్కొండ రేవు, కంపోస్టు కాలనీ, బోడమ్మ గుడి వీధి, మొండేటి వీధులలో డయేరియా పంజా విసిరింది. డయేరియా బారిన పడి నగరంలోని మంగువారి తోటలోనీ మండల సురేష్ (43)అనే వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మరో ఇద్దరు మృతికి కూడా డయేరియానే కారణం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.