గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రమోషన్లపై మంత్రి కీలక ప్రకటన

AP Grama Ward Sachivalayam Employees Promotions Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పేరు మార్పు బిల్లును మంత్రి స్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ కార్యలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవల్ని అందిస్తున్నామని.. స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి స్వామి. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రమోషన్లపై మంత్రి కీలక ప్రకటన
AP Grama Ward Sachivalayam Employees Promotions Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పేరు మార్పు బిల్లును మంత్రి స్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ కార్యలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవల్ని అందిస్తున్నామని.. స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి స్వామి. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.