Telangana Govt : 100 నియోజకవర్గాల్లో 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' - ఈ ఏడాది నుంచే ప్రారంభం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో (హైద‌రాబాద్ న‌గ‌రం వెలుప‌ల‌) ‘తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ల‌’ను ఈ ఏడాది నుంచి ప్రారంభించాల‌ని చెప్పారు. 2026-2027 విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు బ్రేక్ ఫాస్ట్ అమ‌లు చేయాలన్నారు.

Telangana Govt : 100 నియోజకవర్గాల్లో 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' - ఈ ఏడాది నుంచే ప్రారంభం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో (హైద‌రాబాద్ న‌గ‌రం వెలుప‌ల‌) ‘తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ల‌’ను ఈ ఏడాది నుంచి ప్రారంభించాల‌ని చెప్పారు. 2026-2027 విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు బ్రేక్ ఫాస్ట్ అమ‌లు చేయాలన్నారు.