పెట్రోల్‌ ధర తగ్గించే వరకు ఉద్యమం

జగిత్యాల, మే 25(ఆంధ్రజ్యోతి): పెరిగిన పెట్రోల్‌. డీజిల్‌ధరలు తగ్గించేవరకు కాం గ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ను నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు.

పెట్రోల్‌ ధర తగ్గించే వరకు ఉద్యమం
జగిత్యాల, మే 25(ఆంధ్రజ్యోతి): పెరిగిన పెట్రోల్‌. డీజిల్‌ధరలు తగ్గించేవరకు కాం గ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ను నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు.