పేదల అభ్యున్నతే లక్ష్యం : ఎమ్మెల్యే గిత్తా

పేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. మండలంలోని మల్యాల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

పేదల అభ్యున్నతే లక్ష్యం  : ఎమ్మెల్యే గిత్తా
పేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. మండలంలోని మల్యాల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.