ప్రధాని మోదీపై పాక్ మంత్రి విద్వేషపూరిత వ్యాఖ్యలు.. భారత్ ఘాటు కౌంటర్..
ప్రధాని మోదీపై పాక్ మంత్రి విద్వేషపూరిత వ్యాఖ్యలు.. భారత్ ఘాటు కౌంటర్..
ప్రధాని నరేంద్ర మోదీకి సీషెల్స్ ద్వీపదేశం ఇచ్చిన పురస్కారంపై అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్కు భారత్ ఘాటు కౌంటర్ ఇచ్చింది. ఆయనకు మతిస్థిమితం లేదని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోదీకి సీషెల్స్ ద్వీపదేశం ఇచ్చిన పురస్కారంపై అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్కు భారత్ ఘాటు కౌంటర్ ఇచ్చింది. ఆయనకు మతిస్థిమితం లేదని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని పేర్కొంది.