పోలీసుల నిర్లక్ష్యం వల్లే షాబాద్లో హత్యలు జరిగాయి: హరీశ్ రావు
రంగారెడ్డి జిల్లా షాబాద్లో రాజ్కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని హత్య చేయడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ఈ ఘటన అత్యంత దారుణమైనదని, హృదయవిదారకమని ఆయన పేర్కొన్నారు.