మూడేళ్ల తర్వాత రిలీజ్.. రెండు రోజుల్లోనే ఊహించని షాక్..

దిల్‌జిత్ దోసాంజ్ నటించిన 'సత్లుజ్' సినిమా జులై 3వ తేదీన జీ5 ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఓటీటీలో విడుదలైన రెండు రోజులకే సినిమాకు ఊహించని షాక్ తగిలింది. భారతదేశంలో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తూ జీ5 నిర్ణయం తీసుకుంది.

మూడేళ్ల తర్వాత రిలీజ్.. రెండు రోజుల్లోనే ఊహించని షాక్..
దిల్‌జిత్ దోసాంజ్ నటించిన 'సత్లుజ్' సినిమా జులై 3వ తేదీన జీ5 ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఓటీటీలో విడుదలైన రెండు రోజులకే సినిమాకు ఊహించని షాక్ తగిలింది. భారతదేశంలో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తూ జీ5 నిర్ణయం తీసుకుంది.