మహిళను చంపి తినేసిన మొసలి.. 15 గంటల తర్వాత..

ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై ఓ మొసలి దాడి చేసింది. నదిలోకి లాక్కుపోయి తినేసింది. ఈ సంఘటన బహ్రెయిచ్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.

మహిళను చంపి తినేసిన మొసలి.. 15 గంటల తర్వాత..
ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై ఓ మొసలి దాడి చేసింది. నదిలోకి లాక్కుపోయి తినేసింది. ఈ సంఘటన బహ్రెయిచ్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.