మార్కుల పరిశీలనకు 1.6లక్షల మంది దరఖాస్తు: సీబీఎస్‌ఈ

వార్షిక పరీక్షలు రాసిన 12వ తరగతి విద్యార్థుల మార్కుల వెరిఫికేషన్‌, రీ-వాల్యుయేషన్‌ల నిమిత్తం సకాలంలో సేవలు అందించామని సోమవారం సీబీఎస్ఈ తెలిపింది.

మార్కుల పరిశీలనకు 1.6లక్షల మంది దరఖాస్తు: సీబీఎస్‌ఈ
వార్షిక పరీక్షలు రాసిన 12వ తరగతి విద్యార్థుల మార్కుల వెరిఫికేషన్‌, రీ-వాల్యుయేషన్‌ల నిమిత్తం సకాలంలో సేవలు అందించామని సోమవారం సీబీఎస్ఈ తెలిపింది.