మెరిట్‌ విద్యార్థులతో సహఫంక్తి భోజనం

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ సంకల్పానికి గురువుల కృషి తోడవ్వ డంతో, ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు అన్నారు.

మెరిట్‌ విద్యార్థులతో సహఫంక్తి భోజనం
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ సంకల్పానికి గురువుల కృషి తోడవ్వ డంతో, ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు అన్నారు.