భారత్‌కు మరో 45 వేల టన్నుల ఎల్పీజీ

భారతదేశానికి 45 వేల టన్నుల ఎల్పీజీ(వంట గ్యాస్‌) తీసుకొస్తున్న కార్గో నౌక ‘సర్వ్‌ శక్తి’ శనివారం సురక్షితంగా హోర్ముజ్‌ జలసంధిని దాటింది.

భారత్‌కు మరో 45 వేల టన్నుల ఎల్పీజీ
భారతదేశానికి 45 వేల టన్నుల ఎల్పీజీ(వంట గ్యాస్‌) తీసుకొస్తున్న కార్గో నౌక ‘సర్వ్‌ శక్తి’ శనివారం సురక్షితంగా హోర్ముజ్‌ జలసంధిని దాటింది.