ప్రశాంతంగా రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం ఏడు గంటల 14 నిమిషాలకు డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు, రమాదేవి దంపతులు భూమిపూజ చేశారు.

ప్రశాంతంగా రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం ఏడు గంటల 14 నిమిషాలకు డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు, రమాదేవి దంపతులు భూమిపూజ చేశారు.