నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. గెలిచి నిలిచేది ఎవరు?

పశ్చిమ్ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వా -నేనా అన్నట్లుగా పోటీ సాగింది. ఇక, తమిళనాడులో విజయ్ ఎంట్రీతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేరళలోనూ పదేళ్ల వామపక్ష కూటమి పాలనకు తెరపడబోతుందని పలు ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. దేశవ్యాప్తంగా బెంగాల్‌, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకుంది. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది.

నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. గెలిచి నిలిచేది ఎవరు?
పశ్చిమ్ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వా -నేనా అన్నట్లుగా పోటీ సాగింది. ఇక, తమిళనాడులో విజయ్ ఎంట్రీతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేరళలోనూ పదేళ్ల వామపక్ష కూటమి పాలనకు తెరపడబోతుందని పలు ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. దేశవ్యాప్తంగా బెంగాల్‌, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకుంది. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది.