పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. 15 చోట్ల ప్రారంభమైన రీపోలింగ్..

బుధవారం జరిగిన రెండవ విడత ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు రిటర్నింగ్‌ అధికారులు, పరిశీలకులు ఈసీకి నివేదికలు సమర్పించారు. డైమండ్‌ హార్బర్‌ నుంచి 29 ఫిర్యాదులు.. మగ్రహట్‌ నుంచి 13 ఫిర్యాదులు ఈసీకి అందాయి.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. 15 చోట్ల ప్రారంభమైన రీపోలింగ్..
బుధవారం జరిగిన రెండవ విడత ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు రిటర్నింగ్‌ అధికారులు, పరిశీలకులు ఈసీకి నివేదికలు సమర్పించారు. డైమండ్‌ హార్బర్‌ నుంచి 29 ఫిర్యాదులు.. మగ్రహట్‌ నుంచి 13 ఫిర్యాదులు ఈసీకి అందాయి.