దళితుల జోలికి వస్తే ఉరుకోం.. ఆకివీడు రామాలయం అంశంపై మందకృష్ణ మాదిగ..
దళితుల జోలికి వస్తే ఉరుకోం.. ఆకివీడు రామాలయం అంశంపై మందకృష్ణ మాదిగ..
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్ద పేట రామాలయం అంశంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పందించారు. దళిత వర్గాలకు చెందిన వారిని ఎవరు ఇబ్బంది పెట్టినా, ఆత్మ గౌరవం దెబ్బ తీసేలా వ్యవహరించినా ఉరుకునేది లేదని తేల్చి చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్ద పేట రామాలయం అంశంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పందించారు. దళిత వర్గాలకు చెందిన వారిని ఎవరు ఇబ్బంది పెట్టినా, ఆత్మ గౌరవం దెబ్బ తీసేలా వ్యవహరించినా ఉరుకునేది లేదని తేల్చి చెప్పారు.