రాష్ట్రంలో ‘ఏఐ లివింగ్‌ ల్యాబ్స్‌’

రాష్ట్రంలో సాంకేతిక విప్లవం తీసుకురావడానికి ‘‘ఏపీ ఏఐ లివింగ్‌ ల్యాబ్స్‌’’ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో క్యాబినెట్‌ సమావేశం జరిగింది.

రాష్ట్రంలో ‘ఏఐ లివింగ్‌ ల్యాబ్స్‌’
రాష్ట్రంలో సాంకేతిక విప్లవం తీసుకురావడానికి ‘‘ఏపీ ఏఐ లివింగ్‌ ల్యాబ్స్‌’’ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో క్యాబినెట్‌ సమావేశం జరిగింది.